Gunturలో దారుణం

ABN , First Publish Date - 2022-01-03T13:42:58+05:30 IST

జిల్లాలోని సత్తెనపల్లి నాగార్జున కాలనీలో దారుణం చోటు చేసుకుంది.

Gunturలో దారుణం

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి నాగార్జున కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి అవరణలో పార్కు చేసిన మూడు బైకులు, ఓ సైకిల్‌ను కొందరు గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. మంటలకు బైకులు కాలి బూడిదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-03T13:42:58+05:30 IST