Gunturలో యువకుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-04-23T14:05:28+05:30 IST

జిల్లాలోని ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద యువకుడి మృతదేహం లభ్యమైంది.

Gunturలో యువకుడి మృతదేహం లభ్యం

గుంటూరు: జిల్లాలోని ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద యువకుడి మృతదేహం లభ్యమైంది. నిన్న నర్సరావుపేటలో కిడ్నాపైన రామాంజినేయులు మృతదేహంగా అనుమానిస్తున్నారు. మృతదేహానికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రత్తిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గత రాత్రి రామాంజనేయలు కిడ్నాప్‌కు గురయ్యాడు. అన్నవరపు కిషోర్, జంగం బాజిలపై భార్య ప్రసన్న అనుమానం వ్యక్తం చేసింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-23T14:05:28+05:30 IST