Guntur: ఇరు వర్గాల మధ్య ఘర్షణ...కత్తులతో దాడి

ABN , First Publish Date - 2022-04-15T14:39:18+05:30 IST

జిల్లాలోని పిట్టలవానిపాలెం మండలం కప్పలవారిపాలెం గ్రామంలో ఇరువర్గ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Guntur: ఇరు వర్గాల మధ్య ఘర్షణ...కత్తులతో దాడి

గుంటూరు: జిల్లాలోని పిట్టలవానిపాలెం మండలం కప్పలవారిపాలెం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో నలుగురు గాయపడ్డారు. వెంటనే వారిని బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-04-15T14:39:18+05:30 IST