అనూష మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
ABN , First Publish Date - 2021-02-25T18:17:00+05:30 IST
ప్రమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కోట అనూష మృతదేహానికి నరసరావుపేట ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తి అయ్యింది.
గుంటూరు: ప్రమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కోట అనూష మృతదేహానికి నరసరావుపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి అయ్యింది. అనూష భౌతిక కాయంతో విద్యార్థులు, కుటుంబ సభ్యులు ర్యాలీగా స్వగ్రామం గోళ్లపాడుకి బయలుదేరారు. నిన్న ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డి చేతిలో అనూష దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.