అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య...కేసు నమోదు

ABN , First Publish Date - 2020-12-05T16:18:58+05:30 IST

జిల్లాలోని సత్తెనపల్లి రైల్వే గేటు వద్ద ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య...కేసు నమోదు

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి రైల్వే గేటు వద్ద ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తార్(55) అనే వ్యక్తి పొలంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-05T16:18:58+05:30 IST