సత్తెనపల్లి వీఆర్వో శ్రీనివాసరావు సస్పెండ్

ABN , First Publish Date - 2020-10-27T19:00:47+05:30 IST

సత్తెనపల్లి వీఆర్వో శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది.

సత్తెనపల్లి వీఆర్వో  శ్రీనివాసరావు సస్పెండ్

గుంటూరు: సత్తెనపల్లి వీఆర్వో శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది. సర్వే నెంబర్  147 భూములపై  తప్పుడు నివేదిక ఇచ్చిన వీఆర్వోపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. తప్పుడు నివేదిక నిజమని గుర్తించిన అధికారులు శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో వైసీపీ నేతలు భూకబ్జాకు పాల్పడినట్లు గుర్తించారు. 

Updated Date - 2020-10-27T19:00:47+05:30 IST