చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ABN , First Publish Date - 2020-10-26T21:03:31+05:30 IST

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

గుంటూరు: నగర శివారులోని అంకిరెడ్డిపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు కౌశిక్ రెడ్డి(7), పృథ్వితేజ రెడ్డి(9)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాకు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Updated Date - 2020-10-26T21:03:31+05:30 IST