ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై దారుణం
ABN , First Publish Date - 2020-10-21T12:37:00+05:30 IST
జిల్లాలోని తెనాలి సుల్తానాబాద్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న ధనావత్ చంద్ర నాయక్ను కొందరు దుండగులు కత్తితో పొడిచి చంపారు.
గుంటూరు: జిల్లాలోని తెనాలి సుల్తానాబాద్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న ధనావత్ చంద్ర నాయక్ను కొందరు దుండగులు కత్తితో పొడిచి చంపారు. దుండిపాలెం గ్రామానికి చెందిన తన సమీప బంధువు సాయి హత్యకు పాల్పడ్డాడని మృతుని భార్య జ్యోతి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.