గుంటూరులో దొంగ నోట్లు మారుస్తున్న నలుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-29T17:12:53+05:30 IST

జిల్లాలోని గురజాల పట్టణంలో ఫ్రూట్ మార్కెట్ వద్ద రూ.500 దొంగ నోట్లు మారుస్తున్న నలుగురిని గురజాల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులో దొంగ నోట్లు మారుస్తున్న నలుగురి అరెస్ట్

గుంటూరు: జిల్లాలోని గురజాల పట్టణంలో ఫ్రూట్ మార్కెట్ వద్ద రూ.500 దొంగ నోట్లు మారుస్తున్న నలుగురిని గురజాల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గురజాల మండలం తేలుకుట్ల గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి వద్ద నుండి 7 దొంగ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

Updated Date - 2020-09-29T17:12:53+05:30 IST