వినుకొండ కేంద్రంగా భారీగా తెలంగాణ మద్యం నిల్వలు
ABN , First Publish Date - 2020-09-21T19:22:34+05:30 IST
వినుకొండ కేంద్రంగా భారీగా తెలంగాణ మద్యం నిల్వలు పట్టుబట్టాయి.
గుంటూరు: వినుకొండ కేంద్రంగా భారీగా తెలంగాణ మద్యం నిల్వలు పట్టుబట్టాయి. శావల్యాపురం మండలం కారుమంచిలో 10 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్ఈబీ అధికారులు ఓ లారీ, కార్ను సీజ్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.