పొంగి ప్రవహిస్తున్న నరుకుళ్ల మేజర్ కాలువ
ABN , First Publish Date - 2020-09-20T15:50:05+05:30 IST
జిల్లాలోని మేడికొండూరు మండలం భీమినేనివారి పాలెం వద్ద నరుకుళ్ల మేజర్ కాలువ పొంగి ప్రవహిస్తోంది.
గుంటూరు: జిల్లాలోని మేడికొండూరు మండలం భీమినేనివారి పాలెం వద్ద నరుకుళ్ల మేజర్ కాలువ పొంగి ప్రవహిస్తోంది. దీంతో సుమారు వంద ఎకరాలకు పైగా మిరప, ప్రత్తి పంట నీట ముగింది. పంట నీటి పాలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.