గుంటూరులో ‘ఏరువాక’ కార్యక్రమం
ABN , First Publish Date - 2021-06-24T18:40:04+05:30 IST
జిల్లాలోని నరసరావుపేట మండలం పెద్దారెడ్డిపాలెం పొలంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు.
గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట మండలం పెద్దారెడ్డిపాలెం పొలంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీ.వీ ఆంజనేయులు, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ చదలవాడ అరవింద బాబు, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పార్లమెంట్ రైతు అధ్యక్షులు మద్దూరి వీరా రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.