నెలాఖరుకల్లా జీఎస్టీ రిఫండ్స్
ABN , First Publish Date - 2021-05-17T12:14:12+05:30 IST
పెండింగ్లో ఉన్న జీఎస్టీ రిఫండ్ క్లెయిమ్ల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 14వ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న అన్ని...
న్యూఢిల్లీ: పెండింగ్లో ఉన్న జీఎస్టీ రిఫండ్ క్లెయిమ్ల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 14వ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న అన్ని క్లెయిమ్లను ఈ నెలాఖరుకల్లా క్లియర్ చేయాలని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) అధికారులను కోరింది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించింది. కొవిడ్ కష్టకాలంలో పరిశ్రమలను ముఖ్యంగా ఎంఎ్సఎంఈలను ఆదుకునేందుకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.