గ్రూప్‌-4 పరీక్షకు 21 లక్షల దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-04-30T15:53:19+05:30 IST

గ్రూప్‌4 పరీక్షకు 21 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీగా ఉన్న 7,306 పోస్టులకు జూలై 24న పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎన్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షకు గురువారం

గ్రూప్‌-4 పరీక్షకు 21 లక్షల దరఖాస్తులు

చెన్నై: గ్రూప్‌4 పరీక్షకు 21 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీగా ఉన్న 7,306 పోస్టులకు జూలై 24న పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎన్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షకు గురువారం సాయంత్రానికి 21,11,357 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసేందుకు అర్ధరాత్రి వరకు అవకాశముండడంతో అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశముంది. దరఖాస్తుల సమర్పణ ప్రకానం ఒక్కో పోస్టుకు 300మంది పోటీపడుతున్నారని అధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2022-04-30T15:53:19+05:30 IST