Greater ప్రజలకు అందుబాటులోకి రానున్న మరో ఫ్లైఓవర్

ABN , First Publish Date - 2022-06-20T19:37:17+05:30 IST

గ్రేటర్ ప్రజలకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. రేపు(మంగళవారం) కైత్లాపూర్ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు

Greater ప్రజలకు అందుబాటులోకి రానున్న మరో ఫ్లైఓవర్

హైదరాబాద్: గ్రేటర్ ప్రజలకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. రేపు(మంగళవారం) కైత్లాపూర్ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దాదాపు రూ.86 కోట్ల వ్యయంతో 4 లైన్లలో ఆర్వోబీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. కైత్లాపూర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 

Updated Date - 2022-06-20T19:37:17+05:30 IST