పశ్చిమ గోదావరి జిల్లాలో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు

ABN , First Publish Date - 2022-01-29T23:43:08+05:30 IST

జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో యథేచ్ఛగా గ్రావెల్

పశ్చిమ గోదావరి జిల్లాలో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు

పశ్చిమ గోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. 4.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వల్లభరాయుడు చెరువులో నాలుగు జేసీబీలు, 10 లారీలతో 24 గంటల పాటు తవ్వకాలు జరుగుతున్నాయి.  ప్రతి రోజు 300లకు పైగా లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు, స్థానిక నేతలకు మధ్య పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్లు సమాచారం. 

Updated Date - 2022-01-29T23:43:08+05:30 IST