పట్టభద్రుల ఓటరు నమోదు

ABN , First Publish Date - 2020-10-17T06:53:16+05:30 IST

శుక్రవారం ఎంపీపీ నర్సప్ప ఆధ్వర్యంలో దారగిద్దలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం చేపట్టారు.

పట్టభద్రుల ఓటరు నమోదు

దామరగిద్ద, అక్టోబరు 16 : శుక్రవారం ఎంపీపీ నర్సప్ప ఆధ్వర్యంలో దారగిద్దలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ నర్సప్ప మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో నాయకులు నీలి మాణిక్యప్ప, కన్కిరెడ్డి, రాఘవేందర్‌గౌడ్‌, భీంరెడ్డి, దిలీప్‌కుమార్‌, సంజీవరెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-10-17T06:53:16+05:30 IST