ఆనందయ్య కంటిచుక్కల మందుపై అభ్యంతరం లేదు: ఏపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-06-03T19:28:09+05:30 IST
అమరావతి: ఆనందయ్య కంటిచుక్కల మందుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కంటిచుక్కల మందుపై పరీక్షలు నిర్వహించామని కోర్టుకు
అమరావతి: ఆనందయ్య కంటిచుక్కల మందుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కంటిచుక్కల మందుపై పరీక్షలు నిర్వహించామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఆ మందు వేయడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మందు నిల్వపైనే అభ్యంతరాలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆనందయ్య, ప్రజాప్రయోజనాల తరపున.. న్యాయవాదుల వాదనలు వినేందుకు లంచ్ తర్వాత కేసు విచారణ జరగనుంది.