కేంద్రానికి ఆ సామర్థ్యం లేదు.. నోబెల్ బహుమతి గ్రహీత

ABN , First Publish Date - 2021-08-06T03:21:26+05:30 IST

దేశావసరాలకు సరిపడా కరోనా టీకాలను అందుబాటులో ఉంచే సామర్థ్యం భారత ప్రభుత్వానికి లేదని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ తాజాగా వ్యాఖ్యానించారు.

కేంద్రానికి ఆ సామర్థ్యం లేదు.. నోబెల్ బహుమతి గ్రహీత

కోల్‌కతా: దేశావసరాలకు సరిపడా కరోనా టీకాలను అందుబాటులో ఉంచే సామర్థ్యం భారత ప్రభుత్వానికి లేదని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ తాజాగా వ్యాఖ్యానించారు. జాతీయవసరాలకు సరిపడా టీకా సరఫరా లేదని పేర్కొన్నారు. కరోనా మూడో ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం నాడు గ్లోబల్ అడ్వైజరీ బోర్డ్ సమావేశం ఏర్పాటు చేసి నిపుణుల సలహాలు, సూచనలు కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న అభిజిత్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.  

Updated Date - 2021-08-06T03:21:26+05:30 IST