జైన్ మహాశ్రమన్ వాటికను సందర్శించిన గవర్నర్
ABN , First Publish Date - 2020-11-25T22:49:51+05:30 IST
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుదవారం శంషాబాద్లోని జైన్ ఆచార్య మహశ్రమన్ వాటికను సందర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుదవారం శంషాబాద్లోని జైన్ ఆచార్య మహశ్రమన్ వాటికను సందర్శించారు. ఈసందర్భంగా ఆశ్రమన్ నిర్వాహకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఆశ్రమన్ నిర్వహణ తీరును వివరించారు.