రేపు కేస్లాపూర్కు రానున్న గవర్నర్ తమిళి సై
ABN , First Publish Date - 2021-11-14T15:48:06+05:30 IST
రాష్ట్ర గవర్నర్ తమిళి సై రేపు(సోమవారం) కేస్లాపూర్కు రానున్నారు.
ఆదిలాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళి సై రేపు(సోమవారం) కేస్లాపూర్కు రానున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ జన్ జాతి దివస్ సభలో గవర్నర్ పాల్గొననున్నారు. సమరయోధుడు బిర్సా ముండా జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈక్రమంలో కేస్లాపూర్లో భారీగా ఏర్పాట్లు చేశారు.