నేడు మహేశ్వరంలో గవర్నర్ తమిళిసై పర్యటన
ABN , First Publish Date - 2021-07-12T13:21:26+05:30 IST
రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఈరోజు మహేశ్వరంలో పర్యటించనున్నారు.
రంగారెడ్డి: రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఈరోజు మహేశ్వరంలో పర్యటించనున్నారు. ముందుగా శివగంగ రాజరాజేశ్వరస్వామిని గవర్నర్ దర్శించుకోనున్నారు. అనంతరం కేసీ తండా పల్లె పకృతి వనంలో గవర్నర్ తమిళిసై మొక్కలు నాటనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.