వధూవరులకు గవర్నర్ దత్తాత్రేయ ఆశీర్వాదం
ABN , First Publish Date - 2022-05-19T05:29:09+05:30 IST
వధూవరులకు గవర్నర్ దత్తాత్రేయ ఆశీర్వాదం
మొయినాబాద్ రూరల్, మే 18: జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు క్యామ మల్లేష్ కూతురు ఆరోని వివాహం కృష్ణకాంత్తో మంగళవారం రాత్రి జరిగింది. హిమాయత్నగర్ చౌరస్తాలోని జేపీఎల్ కన్వెన్షన్లో జరిగిన పెళ్లికి హర్యాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలువురు ప్రజాప్రతినిధులు హాజరై వధూవరులను అశీర్వదించారు.