పోరస్ అగ్నిప్రమాద మృతులకు ఏపీ గవర్నర్ సంతాపం

ABN , First Publish Date - 2022-04-14T15:02:23+05:30 IST

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడం పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

పోరస్ అగ్నిప్రమాద మృతులకు ఏపీ గవర్నర్ సంతాపం

అమరావతి: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడం పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై తీవ్ర సంతాపం తెలిపారు. జిల్లా యంత్రాంగం నుండి ప్రమాద సంఘటన వివరాలను గవర్నర్ తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆదేశించారు. 

Updated Date - 2022-04-14T15:02:23+05:30 IST