అభివృద్ధి పనులను విస్మరించిన ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-07-03T10:28:42+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులు జరగడంలేదని సీపీఎం న గర కార్యదర్శి జి.రమేష్
ఒంగోలు (ప్రగతిభవన్), జూలై 2: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులు జరగడంలేదని సీపీఎం న గర కార్యదర్శి జి.రమేష్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. శి వారుకాలనీల్లో మంచినీటిపైపులు, రోడ్లు, సైడుకాలువల నిర్మాణ పనులు ఆ గిపోయాయన్నారు. వాటికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని డి మాండ్ చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలన్నారు.