గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2022-08-11T06:24:56+05:30 IST
రాష్ట్రంలో గురుకులా ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అ న్నారు.
నార్కట్పల్లి, ఆగస్టు 10: రాష్ట్రంలో గురుకులా ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అ న్నారు. మండలంలోని ఎ ల్లారెడ్డిగూడెంలో గురుకు ల పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంట ర్ ప్రథమ సంవత్సరం తరగతులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడా రు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలను దేశంలోని ఏ రాష్ట్రం అమలు చే యడం లేదన్నారు. గురుకుల కళాశాలలో మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నరేందర్రెడ్డి, సర్పంచులు పుష్పలత శం కర్, బాలకృష్ణ, యాదగిరి, ఎంపీటీసీ రాజిరెడ్డి, భూపాల్రెడ్డి పాల్గొన్నారు.