వ్యవసాయేతర భూముల వివరాలివ్వండి

ABN , First Publish Date - 2020-10-24T09:36:42+05:30 IST

వ్యవసాయేతర భూముల వివరాలివ్వండి

వ్యవసాయేతర  భూముల వివరాలివ్వండి

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 


హైదరాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర భూములకు పాసు పుస్తకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికోసం యజమానులు తమ వివరాలను మీసేవ కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలను మీసేవ కేంద్రాల్లో ఉచితంగా నమోదు చేస్తారని ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2020-10-24T09:36:42+05:30 IST