శారదా పీఠంలో గోపూజ

ABN , First Publish Date - 2021-01-16T05:02:40+05:30 IST

చినముషిడివాడలో గల శారదా పీఠంలో శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా గోపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

శారదా పీఠంలో గోపూజ
గోవులకు పూజలు చేస్తున్న పీఠాధిపతి స్వరూపానందేంద్ర

పెందుర్తి, జనవరి  15: చినముషిడివాడలో గల శారదా పీఠంలో శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా గోపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పీఠం ప్రాంగణంలోని గోశాలలో ఉన్న గోమాతలకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శుభకరణాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T05:02:40+05:30 IST