రాష్ట్రానికి మంచి జరగనుంది

ABN , First Publish Date - 2020-05-30T11:03:48+05:30 IST

హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం తిరుపతిలోని తన నివాసం ముందు మాజీ ఎమ్మెల్యే సుగుణ

రాష్ట్రానికి మంచి జరగనుంది

మాజీ ఎమ్మెల్యే సుగుణ


తిరుపతి, మే 29 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం తిరుపతిలోని తన నివాసం ముందు మాజీ ఎమ్మెల్యే సుగుణ ప్లకార్డులతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాళ్ల ఇష్టారాజ్యంగా స్థానిక ఎన్నికలు జరిపించాలని చూశారని, వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో రాష్ట్రానికి మంచి జరగబోతోందన్నారు. ఆర్సీ మునికృష్ణ, మస్తాన్‌ నాయుడు, బుల్లెట్‌ రమణ, మునిశేఖర్‌ రాయల్‌, మక్కి యాదవ్‌, సింధూజ, గంగులయ్య, మనోహరాచారి, రామ్మూర్తి రాయల్‌, రుద్రకోటి సదాశివం, చినబాబు, రాజయ్య పాల్గొన్నారు. అలాగే మహిళా నాయకురాలు విజయలక్ష్మి కూడా తన నివాసం ముందు సంబరాలు నిర్వహించారు.

Updated Date - 2020-05-30T11:03:48+05:30 IST