పెన్షనర్లకు శుభవార్త
ABN , First Publish Date - 2021-12-23T00:35:59+05:30 IST
రాష్ట్రంలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్తను
అమరావతి: రాష్ట్రంలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్నెస్ రిలీఫ్ను విడుదల చేసింది. జులై 1, 2019 నుండి విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ బేసిక్పై 3.144శాతం పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది.