ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా

ABN , First Publish Date - 2020-07-04T03:21:13+05:30 IST

ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కాగా, ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి టెస్టుల ఫలితాలు

ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా

హైదరాబాద్: ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కాగా, ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజూ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదువుతుండటం ప్రజలకు ఆందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. పలు పార్టీలకు చెందిన కీలక నేతలకు కరోనా సోకింది.

Updated Date - 2020-07-04T03:21:13+05:30 IST