కనకదుర్గమ్మకు కానుకగా 108 బంగారు పూలు

ABN , First Publish Date - 2021-07-24T06:54:06+05:30 IST

గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఎం.ఘనశ్యామాచా ర్యులు, ఎం.రంగాదేవి దంపతులు రూ. 2.5 లక్షలతో ప్రత్యేకంగా తయారు చేయించిన 52.1 గ్రాముల బరువున్న 108 బంగారు పూలను దుర్గమ్మకు కానుకగా అందజేశారు.

కనకదుర్గమ్మకు కానుకగా 108 బంగారు పూలు

విజయవాడ : గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఎం.ఘనశ్యామాచా ర్యులు, ఎం.రంగాదేవి దంపతులు రూ. 2.5 లక్షలతో ప్రత్యేకంగా తయారు చేయించిన 52.1 గ్రాముల బరువున్న 108 బంగారు పూలను దుర్గమ్మకు కానుకగా అందజేశారు. దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడులకు వాటిని అందజేశారు. రూ. 2 లక్షల 50 వేలతో ఈ బంగారు పూలను తయారు చేయించినట్టు తెలిపారు. 

Updated Date - 2021-07-24T06:54:06+05:30 IST