గోల్కొండ కార్పొరేటర్ కరోనాతో మృతి
ABN , First Publish Date - 2021-04-20T00:17:15+05:30 IST
కరోనా కాటుకు నగరానికి చెందిన కార్పొరేటర్ ఫరీద్ఖాన్ బలయ్యాడు.
హైదరాబాద్: కరోనా కాటుకు నగరానికి చెందిన కార్పొరేటర్ ఫరీద్ఖాన్ బలయ్యారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో గోల్కొండ డివిజన్ నుంచి ఎంఐఎం తరపున ఫరీద్ఖాన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఫరీద్ఖాన్ మృతికి పార్టీ నేతలు, మేయర్ తదితరులు సంతాపం తెలియజేశారు.