విజయవాడ: ఎస్ఎస్సీ బోర్డు ఆఫీస్లో ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2021-08-27T20:41:35+05:30 IST
గోలల్పూడి ఎస్ఎస్సీ బోర్డు ఆఫీస్లో ఉద్యోగుల నిరసనకు దిగారు. తోటి ఉద్యోగిపై బోర్డు డైరెక్టర్ చేయి చేసుకున్నారని ఆందోళనకు
విజయవాడ: గోల్లపూడి ఎస్ఎస్సీ బోర్డు ఆఫీస్లో ఉద్యోగుల నిరసనకు దిగారు. తోటి ఉద్యోగిపై బోర్డు డైరెక్టర్ చేయి చేసుకున్నారని ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉద్యోగులపై వేధింపులు ఆగలేదని ఉద్యోగులు చెబుతున్నారు. మహిళలపై దుర్భాషలాడుతున్నారని, అదనపు పనిగంటలు పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. డైరెక్టర్, కమిషనర్కు వ్యతిరేకంగా ఉద్యోగుల నినాదాలు చేశారు.