పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద

ABN , First Publish Date - 2020-07-09T18:41:01+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమ క్రమంగా పెరుగుతోంది.

పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమ క్రమంగా పెరుగుతోంది. కాపర్ డ్యాం వద్ద 20.95 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. పోలవరం వద్ద కూడా 6.89 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది.

Updated Date - 2020-07-09T18:41:01+05:30 IST