floods: తగ్గుతున్న గోదావరి ఉధృతి

ABN , First Publish Date - 2022-08-16T01:50:47+05:30 IST

నాలుగు రోజులుగా నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి (Godavari) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారం తెల్లవారుజామున

floods: తగ్గుతున్న గోదావరి ఉధృతి

ధవళేశ్వరం: నాలుగు రోజులుగా నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి (Godavari) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారం తెల్లవారుజామున భద్రాచలం వద్ద రెండో ప్రమాదహెచ్చరికను ఉపసంహరించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం (Dhavaleswaram) వద్ద తగ్గుముఖం పట్టిన నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 14.30 అడుగులకు చేరుకుంది. కాటన్‌ బ్యారేజీ నుంచి 13,65,646క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తోంది. ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గోదావరి నీటిమట్టం మరలా పెరగనున్నట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-08-16T01:50:47+05:30 IST