నేడు జీఎంపీఎస్‌ ‘ప్రగతి భవన్‌ ముట్టడి’

ABN , First Publish Date - 2020-09-21T07:54:04+05:30 IST

నేడు జీఎంపీఎస్‌ ‘ప్రగతి భవన్‌ ముట్టడి’

నేడు జీఎంపీఎస్‌ ‘ప్రగతి భవన్‌ ముట్టడి’

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): డీడీలు తీసిన రైతులకు గొర్రెల పంపిణీ చేయాలనే డిమాండ్‌తో గొర్రెలు, మేకల పెంపకందారుల సం ఘం (జీఎంపీఎస్‌) ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్ర మం చేపట్టినట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌ తెలిపారు. గొర్రెలు వస్తాయన్న ఆశతో 28వేల మంది కురుమ, యాదవులు బ్యాం కుల్లో డీడీలు తీసి రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని గొల్ల, కురుమలంతా ప్రగతి భవన్‌ ముట్టడికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-09-21T07:54:04+05:30 IST