హైదరాబాద్లోని వరద ప్రాంతాల్లో కిషన్రెడ్డి పర్యటన
ABN , First Publish Date - 2020-10-22T02:39:02+05:30 IST
వరద ప్రాంతాల్లో కేంద్రమంత్రి పర్యటించనున్నారు. తార్నాకలోని మాణికేశ్వర్నగర్తో
హైదరాబాద్: వరద ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి గురువారం పర్యటించనున్నారు. తార్నాకలోని మాణికేశ్వర్నగర్తో పాటు మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, మహ్మదీయ హాస్పిటల్, కోమటికుంట, ఓల్డ్ ప్రేమ్నగర్, నరేంద్ర నగర్లో వరద బాధితులను ఆయన కలవనున్నారు. సాయంత్రం 5 గంటలకు జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు.