పాముకాటుతో బాలిక మృతి
ABN , First Publish Date - 2020-09-20T09:08:18+05:30 IST
కదిరి రూరల్ పరిధిలోని పట్నం గ్రా మంలో శుక్రవారం రాత్రి పాముకాటుతో బాలిక గౌతమి (14) మృతి చెం దింది. తల్లిదండ్రులు దశరథ, కమలమ్మ తెలిపిన వివరాలివి. రాత్రి ఇం ట్లో నిద్రిస్తున్న గౌతమికి కట్లపాము కా
కదిరి అర్బన్, సెప్టెంబరు 19 : కదిరి రూరల్ పరిధిలోని పట్నం గ్రా మంలో శుక్రవారం రాత్రి పాముకాటుతో బాలిక గౌతమి (14) మృతి చెం దింది. తల్లిదండ్రులు దశరథ, కమలమ్మ తెలిపిన వివరాలివి. రాత్రి ఇం ట్లో నిద్రిస్తున్న గౌతమికి కట్లపాము కాటు వేయడంతో కేకలు వేసింది. వెం టనే బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. బాలిక స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.