జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
ABN , First Publish Date - 2020-04-02T17:43:04+05:30 IST
హైద్రాబాద్: హైదరాబాద్ డివిజన్ జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇళ్లలో చెత్త తీసుకువెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
హైద్రాబాద్: హైదరాబాద్ డివిజన్ జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇళ్లలో చెత్త తీసుకువెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 24 చెత్త తరలింపు వాహనాలను నిలిపివేసి నిరసన చేపట్టారు. తాము మనషులమేనని.. తమకు కుటుంబాలు ఉన్నాయని.. ఇంత వరకు అధికారులు మాస్కులు... గ్లౌజులు పంపిణీ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. కరోనా కట్టడికి తమ వంతు సహకారం అందిస్తున్న అధికారులు చిన్న చూపడం బాధాకరమని తెలిపారు.