గట్టుపల్లిలో ఘర్ వాపసీ
ABN , First Publish Date - 2021-04-13T05:22:27+05:30 IST
గట్టుపల్లిలో ఘర్ వాపసీ
పూడూరు: గట్టుపల్లిలో సోమవారం విశ్వహిందూ పరిషత్ ధర్మప్రసార్ విభాగం ఆధ్వర్యంలో ఘర్ వాపసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 కుటుంబాలకు చెందిన 84మంది స్వధర్మంలోకి వచ్చారు. వారికి నిర్వాహకులు భగవద్గీత పుస్తకాలు, పూజా సామగ్రి అందజేశారు. గుమ్మల సత్యం, జాదవ్, శ్రీలత, మహేందర్, గ్రామస్థులు పాల్గొన్నారు.