గ్యాస్ లీకేజీ ఘటనపై చలించిపోయా.. అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-06-03T22:34:27+05:30 IST

Amaravathi: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అచ్యుతాపురంలో గ్యాస్ లీకేజీ జరిగిందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వం బాధితులకు మెరుగైన వైద్యం అందించి, అండగా

గ్యాస్ లీకేజీ ఘటనపై చలించిపోయా.. అచ్చెన్నాయుడు

Amaravathi: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అచ్యుతాపురంలో గ్యాస్ లీకేజీ జరిగిందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వం బాధితులకు మెరుగైన వైద్యం అందించి, అండగా నిలవాలని డిమాండ్ చేశారు. బాధితుల్లో గర్భిణులు కూడా ఉన్నారని తెలిసి చలించిపోయానన్నారు. జగన్‌కు జే-ట్యాక్స్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ రక్షణపై లేదని విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి.. నేటి సీడ్స్ ప్రమాదం వరకు అన్నీ ప్రభుత్వ వైఫల్యాలేనని ఆరోపించారు. విష వాయువుల ప్రభావం తగ్గే వరకు ఆరోగ్య కార్డులిచ్చి ఉచితంగా వైద్యం అందించాలన్నారు. 

Updated Date - 2022-06-03T22:34:27+05:30 IST