మెల్బోర్న్ తెలంగాణా ఫోరం అధ్యక్షుడిగా గంగిరెడ్డి సురేష్ ముదిరాజ్ ఎన్నిక
ABN , First Publish Date - 2021-12-05T01:13:15+05:30 IST
సికింద్రాబాదు ఘాస్ మండికి చెందినగంగిరెడ్ధి సురెష్ ముదిరాజ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో తెలంగాణా ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు .
సికింద్రాబాదు ఘాస్ మండికి చెందిన గంగిరెడ్డి సురెష్ ముదిరాజ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో తెలంగాణా ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాలుగా ఆయన మెల్బోర్న్లో బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నారు.