గాంధీజీ, పొట్టిశ్రీరాములు విగ్రహాల ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2022-08-16T05:44:51+05:30 IST

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని సోమవారం వాసవీ భవన్‌వీధిలో మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్‌ ఆధ్వర్యంలో గాంధీజీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను ప్రతిష్ఠించారు.

గాంధీజీ, పొట్టిశ్రీరాములు విగ్రహాల ప్రతిష్ఠ

మదనపల్లె అర్బన్‌, ఆగస్టు 15:  స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని సోమవారం వాసవీ భవన్‌వీధిలో మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్‌ ఆధ్వర్యంలో గాంధీజీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం ఆర్యవైశ్యలు గాంధీజీ, పొట్టిశ్రీరా ములు విగ్రహాలకు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.  కార్య క్రమంలో ఆర్యవైశ్యసంఘం కార్యదర్శి దేవతాసతీష్‌, వాసవీక్లబ్‌ మదన పల్లె అధ్యక్షుడు రాజేష్‌, ఆర్యవైశ్యమహిళసంఘం సభ్యులు, మంగపతి, రాము, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T05:44:51+05:30 IST