గాంధీజీ, పొట్టిశ్రీరాములు విగ్రహాల ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2022-08-16T05:44:51+05:30 IST
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని సోమవారం వాసవీ భవన్వీధిలో మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్ ఆధ్వర్యంలో గాంధీజీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను ప్రతిష్ఠించారు.