గామన్‌ బ్రిడ్జికి..మరమ్మతులు చేయాలని నిరసన

ABN , First Publish Date - 2020-06-07T06:00:59+05:30 IST

కొవ్వూరు గామన్‌ బ్రిడ్జిపై మరమ్మతులు చేపట్టాలని సీపీఎం నాయకులు నిరసన ప్రదర్శన చేశారు

గామన్‌ బ్రిడ్జికి..మరమ్మతులు చేయాలని నిరసన

కొవ్వూరు, జూన్‌ 6 : కొవ్వూరు గామన్‌ బ్రిడ్జిపై మరమ్మతులు చేపట్టాలని సీపీఎం నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. మండుటెండలో వంతెన రహదారిపై శనివారం ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం నాయకుడు దగ్గు అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ వం తెనపై రహదారి పెద్ద పెద్ద గోతులు పడి ప్రమాద కరంగా తయారైందన్నారు.దీంతో వాహనదారులు ప్రమా దాలకు గురవుతున్నారన్నారు. మరమ్మతులు జరిగే వరకు టోల్‌ ఫీజులను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-06-07T06:00:59+05:30 IST