నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-07-08T11:36:33+05:30 IST

న్యాయ మూర్తులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తే తగిన గుర్తింపు లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ తెలిపారు.

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి

గుజరాతీపేట, జూలై 7: న్యాయ మూర్తులు నిష్పక్షపాతంగా  విధులు నిర్వర్తిస్తే  తగిన గుర్తింపు లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ  తెలిపారు. మంగళవారం  బదిలీపై విశాఖప ట్నం వెళ్తున్న అదనపు సీనియర్‌ జడ్జి సీహెచ్‌ వివేక్‌ ఆనంద్‌ శ్రీనివాస్‌కు  జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో   సన్మా నించారు.


కార్యక్రమంలో న్యాయమూర్తులు,   అఫీషియల్‌ రిసీవర్‌ జి.విశాలాక్ష్మి, ప్రభుత్వ న్యాయవాది పొన్నాడ వెంకట రమణారావు,   పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ఎం.మల్లేశ్వరరావు, కె.దుర్గాప్రసాద్‌, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శిష్టు రమేష్‌, ప్రధానకార్యదర్శి గెడ్డాపు శ్రీకృష్ణ ప్రసాద్‌, మీడియా సెల్‌ కన్వీనర్‌ చౌదరి లక్ష్మణరావు, ఉపాధ్యక్షురాలు జి.రాధారాణి , కార్యవర్గ సభ్యులు జె.అనితాదాస్‌, వై.ప్రసన్నకుమార్‌, ఎల్‌ఎల్‌ నారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శిష్టు రమేష్‌, గెడ్డాపు శ్రీకృష్ణప్రసాద్‌  జిల్లాకు బదిలీపై నూతనంగా 

Updated Date - 2020-07-08T11:36:33+05:30 IST