60 మందికి ఉచిత కంటి పరీక్షలు

ABN , First Publish Date - 2022-08-11T03:29:26+05:30 IST

ఎర్రగొండపాలెంలోని రవీంద్ర వైద్యశాల ఆవరణలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డాక్టర్‌ మన్నె రవీంద్ర ప్రారంభించారు.

60 మందికి ఉచిత కంటి పరీక్షలు
శిబిరాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్‌ మన్నె

ఎర్రగొండపాలెం, ఆగస్టు 10 : ఎర్రగొండపాలెంలోని రవీంద్ర వైద్యశాల ఆవరణలో  బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డాక్టర్‌ మన్నె రవీంద్ర ప్రారంభించారు.  నరసరావుపేట నుంచి వచ్చిన డాక్టరు రామలింగారెడ్డి మ్యాక్సీ విజన్‌ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2022-08-11T03:29:26+05:30 IST