3 రాజధానులు కావాలని ఎవరడిగారు?: బొండా

ABN , First Publish Date - 2020-08-08T08:52:36+05:30 IST

3 రాజధానులు కావాలని ఎవరడిగారు?: బొండా

3 రాజధానులు కావాలని ఎవరడిగారు?: బొండా

పాయకాపురం, ఆగస్టు 7: ‘‘స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకితెచ్చింది. విశాఖ వాసులు వైసీపీ నేతలను చూసి భయపడుతున్నారు. ఎందుకు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు?’’ అని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానులు ఏర్పాటు చెయ్యమని సీఎం జగన్‌ను ఎవరు అడిగారని ప్రశ్నించారు. 

Updated Date - 2020-08-08T08:52:36+05:30 IST