కొడాలి నానిపై కొల్లు రవీంద్ర ఆగ్రహం

ABN , First Publish Date - 2021-01-19T21:21:29+05:30 IST

మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనేనని

కొడాలి నానిపై కొల్లు రవీంద్ర ఆగ్రహం

ఏలూరు: మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనేనని తెలిపారు. నందమూరి వారసుల బూట్లు నాకి.. చంద్రబాబు భిక్షతో కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యారని చెప్పారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబుపై కొడాలి నాని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

Updated Date - 2021-01-19T21:21:29+05:30 IST