బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య: Ganta

ABN , First Publish Date - 2021-12-04T15:53:56+05:30 IST

ఉమ్మడి ఏపీ సీఎంగా, తమిళనాడు, కర్ణాటక గవర్నర్లుగా పని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య: Ganta

విశాఖపట్నం: ఉమ్మడి ఏపీ సీఎంగా, తమిళనాడు, కర్ణాటక గవర్నర్లుగా పని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసే రోశయ్య ఇక లేరన్న వార్త బాధిస్తోందన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు గంటా శ్రీనివాసరావు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2021-12-04T15:53:56+05:30 IST